Home » spent
కరోనా వచ్చి కోలుకున్నాం అని సంతోష పడినంతసేపు ఉండటంలేదు. బ్లాక్ ఫంగస్, వైట్ , ఎల్లో ఫంగస్ లు దాడి చేస్తున్నాయి. దీంతో ప్రాణాలు నిలస్తాయనే ఆశలు కూడా కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బ్లాక్ ఫంగస్ చికిత్స ఖర్చు ఆ రేంజ్ లో ఉండటమే. ఈక్రమంలో �
Mehbooba Mufti అధికారంలో ఉండగా జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన ఖర్చులపై ఆర్టీఐ ద్వారా కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2018లో జనవరి నుంచి జూన్ మధ్య రూ.82 లక్షలు ఖర్చు చేశారని తెలిసింది. జమ్మూకశ్మీర్ కి చెందిన ఇనామ్ ఉన్ నబీ సౌదాగర్ అనే కార్యకర్త స�
కరోనా తెచ్చిన కష్టంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు వర్చువల్ లేదా ఆన్ లైన్ క్లాసులకు అనుగుణంగా పెనుగులాడుతుండగా, చాలామంది డిజిటల్ అలసట యొక్క పతనాలను ఎదుర్కొంటున్నారు. చండీగడ్ కు చెందిన కొందరు విద్యార్థులు.. డిజిటల్ తరగతుల�
మేమున్నాం..భయపడొద్దు..ఇక్కడే తింటాం..ఇక్కడే పడుకుంటాం..ఎవరికి ఎలాంటి భయం అవసరం లేదు. విషవాయువు ప్రభావిత గ్రామాల ప్రజలకు మంత్రులు భరోసా ఇస్తున్నారు. భరోసా ఇవ్వడమే కాదు..బాధిత గ్రామాల్లోనే మంత్రులు బస చేయడం గమనార్హం. మంత్రులు బోత్స సత్యానారాయణ,
భారతదేశ మంతా లాక్ డౌన్. ఎక్కడి వారెక్కడ ఉండాలని ప్రభుత్వాలు సూచన. స్టేట్ ఎట్ హోమ్ అంటున్నాయి పాలకులు. కరోనా వ్యాపిస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాయి. కేవలం 21 రోజుల పాటు ఇంటిలోనే ఉండిపోవాలని కోరారు. దీంతో చ�
రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులు, జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత అమరావతిలో పరిస్థితులు మారిపోయాయాయి. రాజధాని ఇక్కడే ఉంచాలంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం కేబినెట్ సమావేశమైంది. హై పవర్ క�
రాత్రి భయంతో జైలులో నిద్ర కూడా పట్టలేదు..జైల్లో చాలా భయపడ్డాను..జైలు నుంచి బయటకు రావడంతో చాలా హ్యాపీగా ఉందంటోంది నటి పాయల్ రోహత్గి. గాంధీ – నెహ్రూ కుటుంబాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో రాజస్థాన్ పోలీసులు అరెస్టు
ఎలుకలు రైల్వే శాఖకు పెద్ద తలనొప్పిని తెచ్చుపెడుతున్నాయి. దీంతో ఎలుకల్ని చంపటానికి రైల్వే శాఖ ఏకంగా కోట్ల రూపాయల్ని ఖర్చుపెట్టాల్సి వస్తోంది. అతి పెద్ద పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అయిన రైళ్లు నడవాలన్నా..ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నా రై�
నిషేదిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవాకు చెందిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు ఇమ్రాన్ ఖాన్ సర్కార్ వేల కోట్ల రూపాయలను కేటాయించిందని పాకిస్తాన్ మంత్రి ఇజాజ్ అహ్మద్షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కు చెందిన హమ్ న్యూస్ చానెల్ లో న�