Home » SPG
ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. సోమవారం తెల్లవారు జామున 5గంటల సమయంలో ప్రధాని నివాసంపై డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించారు.
సిటీ పోలీసులతోపాటు, ఎస్పీజీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ప్రధాని బస చేసే ప్రాంతంలో ఇప్పటికే 144 సెక్షన్ అమలవుతోంది. డ్రోన్స్ ఎగరేయడంపై కూడా నిషేధం ఉంది. పరేడ్ గ్రౌండ్స్ పరిసర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మోదీ రాక కోసం రంగంలోకి దిగిన SPG,NSG ,CRPF
మోదీతోపాటు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న ముఖ్య నేతలు వస్తుండటంతో నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. మోదీ పర్యటనలో ఉన్నంత వరకు ఆయనకు మూడంచెల భద్రత ఉంటుంది.
CM Jagan Tour : ఏపీ సీఎం జగన్ శుక్రవారం (ఏప్రిల్ 8) రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం(డిసెంబర్ 14,2019) కాన్పూర్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. గంగా అటల్ ఘాట్ దగ్గర
భారత్లో SPGను కుదించి ప్రధానికి మాత్రమే పరిమితం చేశారు. ఈ భద్రత విభాగం భారత్తో పాటు అమెరికాలోనూ ఉంది. ఈ రెండు దళాల మధ్య వ్యత్యాసాలు, పోలికల గురించి విశ్లేషిస్తే.. కొద్ది నెలలుగా భారత్లో SPG స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపుపై చర్చ నడుస్తోంది. సోమవ�
ఇన్ని సంవత్సరాలు తనకు, కుటుంబానికి రక్షణగా నిలిచిన ఎస్పీజీ సిబ్బందికి బిగ్ థాంక్స్ చెప్పారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు ఇస్త�
గాంధీ కుటుంబానికి (సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ)ప్రత్యేక భద్రతా బృందం(SPG) భద్రతను ఉపసంహరించాలని మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఫైర్ అయింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ(నవంబర్-8,2019)ఢిల్లీలోని హోంశాఖ మంత్రి అమిత్ షా �
గాంధీ కుటుంబానికి (సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ)ఎస్పీజీ భద్రతను ఉపసంహరించుకోవాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. z+సెక్యూరిటీని గాంధీ ఫ్యామిలీకి కల్పించి ఎస్పీజీ తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సె�