Home » SpiceJet
ఢిల్లీ నుంచి దర్బంగా వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఏసీ పని చేయక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
విమానంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకుపైగా ఉందని చెబుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు పడ్డ బాధ వర్ణనాతీతం.
విమానయాన సంస్థ స్పైస్జెట్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించింది. గత కొద్ది రోజులుగా స్పైస్జెట్ విమానాల్లో స�
ఇటీవల కాలంలో తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విమానయాన సంస్థ స్పైస్జెట్ విమాన సర్వీసులను నిలిపేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సదరు విమానయాన సంస్థలో అనేక సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని ప్రస్తావించింది.
స్పైస్జెట్ సంస్థకు సంబంధించి గత 17 రోజుల్లో ఎనిమిది ప్రమాదాలు జరిగాయి. మంగళవారం ఒక్క రోజే మూడు సంఘటనలు జరిగాయి. ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్జెట్ విమానంలో ఇండికేటర్ సమస్య వల్ల కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
గుజరాత్లోని కాండ్ల నుంచి బయలుదేరిన స్పైస్జెట్ క్యూ400 అనే విమానాన్ని మంగళవారం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. స్పైస్జెట్ సంస్థ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం విమానం 23 వేల అడుగుల ఎత్తులో ఉండగా, విండ్షీల్డ్ ఔటర్ పేన్ (విమా�
గాల్లో ప్రయాణిస్తున్న విమానం రెక్కకు మంటలు అంటుకోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. 185మంది ప్రయాణికులున్న విమానాన్ని బిహ్తా ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ల్యాండింగ్ జరిపినట్లు సైస్జెట్ ఎయిర్క్రాఫ్ట్ వెల్లడించింది.
విమానయాన రంగం డాలరు విలువతో ముడిపడి ఉంది. విమాన ఇంధన ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గడం వల్ల దేశీయ విమాన సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ సంస్థలు సేవలు కొనసాగించాలంటే కనీసం 10-15 శాతం విమాన టిక్కెట్ ధరలు పెంచాల్సిన అవసరం ఉంది.
విమాన ప్రయాణం కోసం ప్లాన్ చేసుకుంటున్న సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పింది స్పైస్ జెట్ సంస్థ.