-
Home » SpiceJet
SpiceJet
రెండు విమానాలు ఢీ.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రమాదం..
April 16, 2026 / 05:47 PM ISTఈ ఘటనతో ప్రయాణికులు, సిబ్బంది ఆందోళన చెందారు. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
విమానంలో పనిచేయని ఏసీ.. అల్లాడిన ప్రయాణికులు
June 19, 2024 / 07:59 PM ISTఢిల్లీ నుంచి దర్బంగా వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఏసీ పని చేయక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నరకం చూశారు..! ప్రయాణికులకు చెమట్లు పట్టించిన విమానం, అసలేం జరిగిందంటే..
June 19, 2024 / 06:14 PM ISTవిమానంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకుపైగా ఉందని చెబుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు పడ్డ బాధ వర్ణనాతీతం.
స్పైస్జెట్పై డీజీసీఏ కొరడా
July 27, 2022 / 08:53 PM ISTDGCA Shock SpiceJet : స్పైస్జెట్కు డీజీసీఏ షాక్..50 శాతం విమానాలే నడపాలని ఆదేశం
July 27, 2022 / 07:15 PM ISTవిమానయాన సంస్థ స్పైస్జెట్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించింది.…
SpiceJet: స్పైస్జెట్ ప్రయాణాలు ఆపేయండి.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
July 17, 2022 / 06:58 PM ISTఇటీవల కాలంలో తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విమానయాన సంస్థ స్పైస్జెట్ విమాన సర్వీసులను నిలిపేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సదరు విమానయాన సంస్థలో అనేక సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని ప్రస్తావించింది.
SpiceJet: వరుసగా విమాన ప్రమాదాలు.. స్పైస్జెట్కు డీజీసీఏ నోటీసులు
July 6, 2022 / 03:09 PM ISTస్పైస్జెట్ సంస్థకు సంబంధించి గత 17 రోజుల్లో ఎనిమిది ప్రమాదాలు జరిగాయి. మంగళవారం ఒక్క రోజే మూడు సంఘటనలు జరిగాయి. ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్జెట్ విమానంలో ఇండికేటర్ సమస్య వల్ల కరాచీలో…
SpiceJet: మరో స్పైస్జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్… ఒకే రోజు రెండు ఘటనలు
July 5, 2022 / 08:16 PM ISTగుజరాత్లోని కాండ్ల నుంచి బయలుదేరిన స్పైస్జెట్ క్యూ400 అనే విమానాన్ని మంగళవారం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. స్పైస్జెట్ సంస్థ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం విమానం 23 వేల అడుగుల ఎత్తులో…
SpiceJet Flight: విమానం రెక్కలకు మంటలు.. 185 ప్రయాణికుల ఎమర్జెన్సీ ల్యాండింగ్
June 19, 2022 / 02:05 PM ISTగాల్లో ప్రయాణిస్తున్న విమానం రెక్కకు మంటలు అంటుకోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. 185మంది ప్రయాణికులున్న విమానాన్ని బిహ్తా ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ల్యాండింగ్ జరిపినట్లు సైస్జెట్ ఎయిర్క్రాఫ్ట్ వెల్లడించింది.
SpiceJet: విమానయాన చార్జీలు పెంచాలంటూ స్పైస్జెట్ డిమాండ్
June 16, 2022 / 02:51 PM ISTవిమానయాన రంగం డాలరు విలువతో ముడిపడి ఉంది. విమాన ఇంధన ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గడం వల్ల దేశీయ విమాన సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ సంస్థలు సేవలు కొనసాగించాలంటే కనీసం…