Home » Sravani
Rain Alert : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన శ్రావణి అనే యువతి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
టీవీనటి శ్రావణి సూసైడ్ కేసులో ఎస్సార్ నగర్ పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. శ్రావణిని పెళ్లి చేసుకోటానికి దేవరాజ్ రెడ్డి నిరాకరిచంటంతోనే తీవ్ర మానసిక ఒత్తిడికి గురై శ్రావణి ఆత్మహత్యే చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చార�
టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగంగా సాగుతోంది.ఇప్పటికే దేవరాజ్ వాగ్మూలం రికార్డు చేసిన పోలీసులు ఆదివారం సాయి కృష్ణను విచారించనున్నారు. సాయితో పాటు శ్రావణి తల్లితండ్రులనుకూడా ఆదివారం పోలీసులు విచారించనున్నారు. తూ�
TV actor Sravani suicide case : టీవీ నటి శ్రావణి కేసు.. పోలీసులను సైతం తికమకపెడుతోంది. ఈ కేసులో నిందితుడు దేవరాజ్ అని అంతా భావించారు. బట్ కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. తాను అమాయకుడినని చెప్పుకున్న సాయికృష్ణ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. దేవరాజ్ అందించిన సా�
టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరితో ప్రేమాయణమే శ్రావణి కొంప ముంచినట్లు తెలుస్తోంది ? అలాగే కొత్త అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సాయి, దేవరాజ్ ఇద్దరితోనూ శ్రావణి సన్నిహితంగా ఉండేదని పోలీసులు అను
టీవీ నటి శ్రావణి సూసైడ్ కేస్లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. టిక్టాక్ను అడ్డుపెట్టుకొని దేవరాజ్ అమ్మాయిలను వేధించినట్లు పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిలతో దేవరాజ్ ప్రేమాయణం నడిపినట్టుగా గుర్తించారు. ఒకరికి తెలియకుండా మ�
TV actress Sravani : టీవీ ఆర్టిస్ట్ శ్రావణి సూసైడ్ కేసు గంటకో మలుపు తిరుగుతోంది. తాజాగా కేసులో తెరపైకి RX100 సినిమా నిర్మాత ఆశోక్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. టిక్టాక్లో పరిచయమైన దేవరాజ్రెడ్డి వేధింపులు తట్టుకోలేక జూన్లోనే అతనిపై శ్రావణి ఎస్ఆ�
మౌనరాగం నటి శ్రావణి: టిక్ టాక్ పరిచయం ఓ సీరియల్ నటి ప్రాణాలు తీసింది. ముందు మంచిగానే పరిచయం అయిన వ్యక్తి తర్వాత వేధింపులకు గురి చేయటంతో బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. తనకెవరూ లేరంటూ మాయమాటలు చెప్పిపరిచయం పెంచుకున్న వ్యక్తి చి�
తెలుగు టీవీ సీరియల్స్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ మధురానగర్ లోని తన ఇంట్లో మంగళవారం రాత్రి ఆమె ఉరి వేసుకుని చనిపోయారు. మనసు మమత. మౌనరాగం వంటి సీరియల్స్ లో శ్రావణి నటించారు. లాక్ డౌన్ తర్వాత తిరిగి సీరీయల్స్ నిర్మాణం జరుగతుం�