Home » Sri Lakshminarasimha Swamy
ఉత్సవాల్లో విశేషంగా లక్ష కుంకుమార్చన, లక్ష పుష్పార్చన, సహస్ర కలశాభిషేకం జరిపిస్తామన్నారు. ఉదయం, సాయంత్రం అలంకార వాహన సేవలు నిర్వహిస్తామని తెలిపారు.
YADADRI : యాదాద్రి క్యూలైన్లను అధికారులు అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆర్కెటెక్టు ఆనంద్ సాయి పర్యవేక్షణలో నూతన క్యూలైన్ల డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇటీవలే సీఎం కేసీఆర్ యాదాద్రి వచ్చి పునర్ నిర్మాణ పనులను పర్యవేక్షించిన సంగతి తెల�