Home » Sri Lanka Blasts
శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్లలో 215మంది చనిపోయారు. మృతుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. బాంబు పేలుళ్ల మృతుల్లో ముగ్గురు భారతీయులు
శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. రక్తపుటేరులు పారించారు. వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణికిపోయింది. బాంబు పేలుళ్లలో 300మంది చనిపోయారు. 600మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో 35మంది విదేశీయులు ఉన్నారు. పేలుళ్�
శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి..తమ వారు ఎలా ఉన్నారోనని ఆయా దేశాల్లో ఉన్న వారు తెగ ఆరాట పడుతున్నారు. తమ వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. వారి క్షేమ సమాచారం తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో లంకలో ఉన్న ఇండియన్స్ కోసం �