Home » Sri Rama Janmabhoomi Tirtha Kshetra Trust
పవిత్ర అయోధ్య నగరంలో రామమందిర శంకుస్థాపన ఆహ్వానితులకు ప్రత్యేక బహుమతులు ఇస్తామని ఆలయ ట్రస్ట్ ప్రకటించింది. జనవరి 22వతేదీన రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానించిన విశిష్ట అతిథులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక బహుమతులు ఇవ్వను
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరుతో లక్నోలోని ఓ బ్యాంక్లోని రెండు ఖాతాల్లో డబ్బులు మాయమయ్యాయి. నకిలీ చెక్కులపై గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ చెక్తో రూ.9లక్షలు విత్ డ్రా చేశారు. సెప్టెంబర్ 1న బ్యాంకు నుంచి నకిలీ చెక్కులద్వారా