Home » Sri Ramanujacharya
కన్నులపండుగగా శ్రీ రామానుజాచార్యుల 1006వ జయంతి వేడుకలు
120 కిలోల స్వర్ణమూర్తిని లోకార్పణం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. స్వర్ణమూర్తికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్తో కలిసి తొలిపూజ చేశారు...
ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శ్రీరామనగరానికి చేరుకోనున్నారు. రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
శ్రీరామ నగరం పులకించి పోతోంది. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. 12వ రోజు 2022, ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం ఉదయం 6.30 గంటలకు అష్టాక్షరీ మంత్ర...
రానున్న రోజుల్లో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లనుంది. సమతాస్ఫూర్తి సమారోహం బుధవారం నభూతో న భవిష్యత్ అన్నట్టు మొదలయ్యింది. శ్రీ రామానుజ
లక్ష్మీనారాయణ మహాక్రతువు 11 రోజుల పాటు సాగనుంది. దేశీ ఆవుపాలతో తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యి, హోమ ద్రవ్యాల సువాసనలు భక్తులను మరో లోకంలోకి తీసుకెళ్లనున్నాయి.
శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం మంత్రపూర్వకంగా అగ్నిని ఆవాహన చేస్తారు. శమీ, రావి కర్రలను మథనం చేయగా ఉధ్భవించే అగ్నిహోత్రంతో 1035 కుండాలను
ముచ్చింతల్లోని దివ్య సాకేతంలో బుధవారం నుంచి 14 వరకు జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల సంరంభం సందర్భంగా సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1035 హోమగుండాలతో...
సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తున్నారు. వీవీఐపీలు ఈ మహత్కార్యంలో భాగస్వాములవుతున్నారు. ఈ నెల 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమతామూర్తి విగ్రహావిష్కరణలో...
రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం సందర్భంగా ముచ్చింతల్ ప్రాంతాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. 2022, ఫిబ్రవరి 02వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు...