Home » sri vari alayam
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెల ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను సోమవారం విడుదల చేయనున్నారు. ఆగస్టు 24వ తేదీన ఉదయం 11.00 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేసేందుకు టీడీడీ ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఇందు�
కరోనా మహమ్మారి టీటీడీని పట్టి పీడిస్తోంది. శ్రీవారి ఆలయంలో స్వామికి సేవ చేసే అర్చకుల్లో 18 మందికి కరోనా పాజిటివ్ రాగా రెండురోజుల క్రితం పెద్ద జీయర్ స్వామికి కరోనా పాజిటివ్ రాగా మెరుగైన వైద్యం కోసం ఆయన్ను చెన్నై అపోలోకు తరలించినట్లు సమాచారం.