Home » srimanthudu
శ్రీమంతుడు సినిమా వివాదం మరోసారి రాజుకుంది. ఆ స్టోరీ తనదేనని కొరటాల అంగీకరించాలని రైటర్ శరత్ చంద్ర మీడియాతో మాట్లాడటంతో మళ్లీ గొడవ మొదలైంది. దీనిపై మూవీ టీమ్ స్పందించారు.
‘శ్రీమంతుడు’ సినిమా విషయంలో కొరటాల శివతో పాటు మహేష్ బాబుకి కూడా కోర్టు నోటీసు పంపించినట్లు రచయిత శరత్ చంద్ర పేర్కొన్నారు.
ఏడేళ్లుగా 'శ్రీమంతుడు' రచ్చ. నాంపల్లి కోర్టు నుంచి హైకోర్టుకి, ఇప్పుడు సుప్రీమ్ కోర్టుకి. అయితే అన్నిచోట్ల కొరటాల శివకు చుక్కెదురు.
ఈ గొప్ప ప్రాజెక్ట్ పూర్తయ్యాక శ్రీమంతుడు టీంతో కలిసి కచ్చితంగా మీ పాఠశాలకు వస్తాం అంటూ మహేశ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని జనగామ గ్రామంలో జెడ్పీ హైస్కూల్ పై టాలీవుడ్ హీరో మహేష్ బాబు స్పందించారు. ప్రభుత్వ పాఠశాల అధునికీకరణ గురించి తెలుసుకున్న మహేష్ బాబు.. శ్రీమంతుడు