Home » Srisailam
Srisailam : హైదరాబాద్ - శ్రీశైలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లతిపూర్ గ్రామం వద్ద
భారత ప్రధాని మోదీ తన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలాన్ని దర్శించుకున్నారు. మల్లికార్జునస్వామి, భ్రమరాంబదేవి ఆలయానికి చేరుకున్న ప్రధానికి అర్చకులు, దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో దాదాపు
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ విచారణకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న వేళ ప్రవీణ్ సూద్ పర్యటన జరగడం గమనార్హం. ప్రవీణ్ సూద్ శనివారం హైదరాబాద్లో దక్షిణ రాష్ట్రాల సంయుక్త డైరెక్టర్ల సమావేశానికి అధ్యక్షత వహించాల్సి ఉంది.
తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఢీ షోతో ఫేమ్ తెచ్చుకున్న పండు అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు.(Pandu Master)
సింగర్ మంగ్లీ తాజాగా ఫ్యామిలీతో కలిసి శ్రీశైలం వెళ్లగా అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాలకు జలకళ
జులై 1 నుంచి స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభం కానుంది. ఈమేరకు ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారిక ప్రకటన చేశారు.
సురేఖవాణి కూతురు, త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సుప్రీత తాజాగా శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లిఖార్జున దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
శ్రీశైలం డ్యామ్కు ప్రమాదం పొంచి ఉందా?