Home » srisailam power production
కృష్ణా జలాల విషయంలో తమ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకే సుప్రీం కోర్టు తలుపు తట్టామని ఆంధ్ర ప్రదేశ్ తెలిపింది. ఇదే అంశంపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. ఏపీ నీటి వాటాను కోల్పోయ�