-
Home » srishailam project
srishailam project
Water Dispute : జల వివాదం..పోతిరెడ్డిపాడు వద్ద భారీ బందోబస్తు
July 3, 2021 / 12:42 PM IST
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పోతిరెడ్డిపాడు వద్ద ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
Flood Water : శ్రీశైలంకు పూర్తిగా నిలిచిపోయిన వరద.
June 20, 2021 / 10:14 AM IST
శ్రీశైలం ప్రాజెక్టుకు శనివారం వరకు 4వేల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చింది. అయితే ఆదివారానికి పూర్తిగా వరద నీరు నిలిచిపోయింది. ఇక ఎగువ నుంచి వరద ఆగిపోవడంతో దిగువకు నీటి విడుదలను నిలిపివేశారు అధికారులు.
Reservoir: జలాశయాలకు వరద నీరు.. ఆనందంలో రైతులు
June 19, 2021 / 10:45 AM IST
తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండటంతో ఆలమట్టికి 7113 కుసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఇక జూరాలకు 5 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 6655 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.