Home » srivari darshan tickets
మే20 నుంచి 22వ తేదీ వరకు డిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాలని పేర్కొంది.
శుక్రవారానికి సంబంధించి ఆన్ లైన్ లో ఉంచిన ఈ టికెట్లన్నింటినీ భక్తులు సొంతం చేసుకున్నారు. ఉదయాస్తమాన సేవ కోసం శుక్రవారమైతే.. రూ. 1.5 కోట్లు, మిగిలిన రోజుల్లో రూ. కోటి విరాళంగా...
కోవిడ్ కారణంగా గత సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్ లైన్ దర్శనం టోకెన్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే...ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం...
చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ ఉధృతి తీవ్రంగా ఉంది. తిరుపతిలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ కేసుల సంఖ్య 2వేల 200 దాటింది. దీంతో తిరుపతిలో మరోసారి లాక్డౌన్ను విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ప్రకటించ