Home » srivari laddu
బొందలదిన్నె గ్రామంలో 57 మంది రైతులు సహజ పద్ధతుల్లో 185 ఎకరాల్లో 1, 396 క్వింటాళ్ల పప్పు శనగ పండింది. ఇటీవలే టీటీడీ నుంచి ఆర్డర్ వచ్చినట్లు డీపీఎం లక్ష్మా నాయక్ వెల్లడించారు...
తిరుమలలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం చేయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నాలు చేస్తోంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 100 కిలోల బంగారంతో తాపడం చేయించనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ వెల్లడించింది.
తిరుమల శ్రీవారితోనే ఆటలు ఆడుతున్నారు కొందరు డబ్బు పిచ్చోళ్లు. శ్రీవారి లడ్డుతోనే వ్యాపారం చేసేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పవిత్రమైన తిరుమల కొండను కూడా యాప్ల పేరిట డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు కాసులకక్కుర్తిగ�
స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమైంది కాబట్టే.. ఈ లడ్డూను ఆయనకు నైవేద్యంగా పెడుతారు. లడ్డూ వితరణ, కల్యాణ కట్ట కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. లడ్డూ కేంద్రంలో KVM ఇన్ఫోకామ్ సంస్థ సేవలు ప్రారంభించింది.
Tirupati Laddu For Voters : ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫీవర్ నెలకొంది. దశల వారీగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థులు దూసుకపోతున్నారు. అయితే..ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు కొత్త కొత్త పంథాను ఎన్నుకు�
కరోనా వైరస్ ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రసాదం అయిన