Srivari Pavitrotsavala tickets

    Tirumala Srivaru : ఆగస్టు 1న శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల

    July 30, 2022 / 10:44 AM IST

    తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు టీటీడీ విడుదల చేయబోతోంది. ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 600 శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. టికెట్‌కు 2వేల 500 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చని చెప్పింది. మూ�

10TV Telugu News