Home » srivari sarva darshanam
తిరుమల శ్రీవారిని జనవరి నెలలో దర్శించుకునేందుకు ఈనెల 24 ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల చెయ్యనుంది.
గత కొన్నాళ్లుగా నిలిచిపోయిన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సర్వ దర్శనం టికెట్లను టీటీడీ రేపు (సెప్టెంబర్ 8) ఉదయం విడుదల చేస్తోంది.
శ్రీవారి సర్వదర్శనం పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
శ్రీవారి భక్తులకు ఇది శుభవార్త అని చెప్పొచ్చు. భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న తిరుమల శ్రీవారి సర్వ దర్శనాలు త్వరలోనే మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.