Home » SSC students
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
పదో తరగతి పరీక్షా ఫలితాలపై అనుమానంగా ఉందా.. ఆశించిన వాటి కంటే తక్కువ మార్కులు పొందామని ఫీలయ్యేవారు రీకౌంటింగ్ కు వెళుతుంటారు. తమ అంచనాలకు భారీగా తేడా అనిపిస్తే రీవెరిఫికేషన్ ఆశ్రయిస్తారు. మరి అలా చేయాలనుకుంటే మారుతున్న గైడ్ లెన్స్ ప్రకారం �
ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మే 1 నుంచి మే 31వ తేదీ వరకూ వేసవి సెలవులు ఇస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు
SSC grades : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఈ క్రమంలో విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వడంపై ఎస్ఎస్సీ బోర్డు కసరత్తు చేస్తోంది. గత ఏడాది కూడా ఎస్ఎస్సీ పరీక్షలను రద్దుచేసి ఫార్మేటివ్ అసెస�