Home » Stampede At Chandrababu Meeitng
పేదలకు స్వచ్చంద సంస్థ అందించే సాయాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో తాను ఆ కార్యక్రమానికి వెళ్లానని చంద్రబాబు ప్రకటించారు. పేదల కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటన తనను ఎంతో కలచివేసిందన్నారు. ఇదో దురదృష్టకరమైన సంఘటనగా చంద్రబాబు అభివర్ణించారు.(Guntur S
గుంటూరు వికాస్ నగర్ లో తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మృతుల కుటుంబాలకు ఉయ్యూరు ఫౌండేషన్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలు అందిస్తామని తెలిపింది.