Home » start-up
ప్రభుత్వానికి కాకులు కోట్ల రూపాయల ఖర్చు తగ్గిస్తున్నాయి. కాకుల్ని రంగంలోకి దింపిన ప్రభుత్వం..కోట్ల రూపాల ఖర్చు తగ్గించుకుంటోంది.
indian electric scooter: ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుంటే.. 20పైసలు ఖర్చుతో కిలోమీటర్ ప్రయాణం స్కూటర్పై ఎలా చెయ్యగలమని అనుమానిస్తున్నారా? అవును రూపాయి ఖర్చుతో 5కిలోమీటర్లు పోయేలా ఢిల్లీకి చెందిన జెలియోస్ మొబిలిటీ అనే స్టార్టప్ కంపెనీ ఢిల్లీ ఐఐటీ సహ
చికాగోలో ఉంటూ వ్యాపారంలో అబద్ధపు లాభాలు సృష్టిస్తున్నారని ముగ్గురు భారత సంతతికి చెందిన వ్యక్తులపై ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ ఘటనను ఫెడరల్ అథారిటీ సీరియస్గా తీసుకుంది. అవుట్ కమ్ హెల్త్ సహ వ్యవస్థాపకులు అయిన రిషి షా(33), శ్రద్ధా అగర్వాల్ 34, మాజీ