Home » Starting
ఆర్బీఐ 2022-23లో సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని లాంచ్ చేస్తుందని గత బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సీబీడీసీ ప్రవేశంతో డిజిటల్ ఎకానమీకి మరింత ఊపు వస్తుందని ఆమె అన్నారు. సెంట్రల్ బ్యాంకు డిజ�
మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. జనవరి 26వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రార్థన తర్వాత విద్యార్థులు రాజ్యాంగంలోని ప్రవేశిక తప్పనిసరిగా చదవాలని ఆదేశాలు జారీ చేసింది.
తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలు ప్రారంభం అయ్యాయి. కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కోడి పందాలను ప్రారంభించారు. పోలీసుల హెచ్చరికలను ఫ్లెక్సీలకే పరిమితం చేసి కోళ్ల కొట్లాను ప్రారంభించారు. ఇక ఎమ్మెల్యేనే కోడి పందాలు ప్రారంభించడంత�
అక్రమ కట్టడాలపై సీఎం జగన్ ప్రభుత్వం సీరియస్గానే ఉంది. CRDA అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు కూడా. వెంటనే కూల్చివేయకపోతే.. తామే ఆ పని చేస్తామని చెప్పిన అధికారులు రంగంలోకి దిగారు. కృష్ణా నది కరకట్టపై అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభమై�