Home » state governments
ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటల దాడి
దేశంలో మూడో దశ వ్యాక్సినేషన్పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇవాళ్టి నుంచే.. మూడో దశ వ్యాక్సినేషన్ నిర్వహించాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. అయితే ఇది అసాధ్యమంటున్నాయి చాలా రాష్ట్రాలు.
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ అందచేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు అంశంలో ఏపీ హైకోర్టు జారీ చేసిన నోటీసులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం మరోసారి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, స�
వాహనదారుల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మోటారు వాహన చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి కొత్త చట్టం దేశంలోని పలు