state govt

    మందుబాబులకు షాకిచ్చిన హైకోర్టు: మద్యం అమ్మకాలపై హైకోర్టు స్టే

    April 2, 2020 / 10:09 AM IST

    లాక్ డౌన్ దెబ్బకు దేశవ్యాప్తంగా మందుబాబులు మద్యం దొరకక పిచ్చోళ్లు అయిపోతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌లో అయిన మందు అమ్మాలంటూ విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వం డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ మేరకు మందు ఆన్�

    సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు.. వైసీపీ రంగులు తియ్యాల్సిందే

    March 23, 2020 / 07:10 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు రంగులు వెయ్యడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై సు

    కరువు భత్యం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

    November 7, 2019 / 03:22 AM IST

    రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3.144 శాతం కరువు భత్యం డీఏను పెంచింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్టారావు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మూల వేతనంపై కరువ భత్యం 30.392శాతం నుంచి 33.536శాతానికి పెరిగింది. 2019, జనవరి 1నుంచి డీఏ పెం

    ఆటల్లో వృద్ధుల సత్తా: నడక పోటీల్లో విజయకేతనాలు 

    September 20, 2019 / 04:17 AM IST

    ప్రతీ మనిషీ  వద్ధాప్యం అంటే భయపడతాడు.శక్తి ఉడికిపోయి..ఒకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి అది. కానీ ఆరోగ్యం..మానసిక ఉల్లాసం ఉంటే వృద్ధాప్యం శాపం కానే కాదు. చక్కటి ఆనందాన్ని అనుభవించి..ఆస్వాదించే దశ అది. 30 సంవత్సరాలకే మోకాళ్ల నొప్పులు..40 కే నడుము న�

    దేశంలోనే ఫస్ట్ : ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, హాజరుకి ఆధార్ లింక్

    May 14, 2019 / 08:51 AM IST

    రాష్ట్ర ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధార్ ఆధారిత హాజరు తప్పనిసరి చేసింది.

    పాపులర్ వీడియో గేమ్ ‘పబ్‌జీ’ బ్యాన్

    January 25, 2019 / 07:07 AM IST

    ఒకసారి పబ్‌జీ గేమ్ ఆడితే చాలు.. మళ్లీ మళ్లీ ఆడాలనిపించే గేమ్. వదిలిపెట్టరంతే.. ఎంతటివారైన సరే పబ్ జీ గేమ్ కు అడిక్ట్ అవ్వాల్సిందే. మొబైల్ వెర్షన్ రావడంతో ఇక ఈ గేమ్ కు పట్టాపగ్గాలు లేకుండా పోయింది.

10TV Telugu News