Home » Steel Bridge Flyover
ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 2.62 కిలోమీటర్ల పొడవుగల ఈ బ్రిడ్జ్ కు మాజీ మంత్రి నాయిని నర్శింహారావు పేరును పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం.