-
Home » stock markets
stock markets
సండే నో హాలిడే.. ఆదివారం కూడా పని చేయనున్న స్టాక్ మార్కెట్లు.. కారణం ఏంటంటే
January 19, 2026 / 06:00 AM ISTభారత బడ్జెట్ చరిత్రలో ఇదొక అరుదైన సందర్భం అని చెప్పాలి. చివరగా 2000 సంవత్సరంలో బడ్జెట్ను ఆదివారం రోజు ప్రవేశపెట్టారు.
Deepseek AI: ఒక్క రోజే అమెరికన్ కంపెనీల రూ.8,65,20,50,00,00,000 డబ్బులు ఫసక్.. ఏంటీ చైనా డీప్ సీక్ ఏఐ
January 28, 2025 / 11:43 AM ISTDeepSeek AI : డీప్సీక్ ప్రకటనతో ప్రపంచ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. నాస్డాక్ మార్కెట్ విలువ ఒక్కసారిగా 1 ట్రిలియన్ డాలర్లు (రూ. 86 లక్షల కోట్లు) ఆవిరైపోయాయి.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారా? బీకేర్ ఫుల్.. ఎందుకంటే..
January 17, 2025 / 11:52 PM ISTఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది?
ఇజ్రాయెల్పై ఇరాన్ దాడుల ఎఫెక్ట్.. 5శాతం పెరిగిన ముడి చమురు ధరలు..!
October 2, 2024 / 03:45 PM ISTCrude oil Spike : ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడుల ఎఫెక్ట్.. ఈ రెండు దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తత ప్రభావం మొదట ముడి చమురు ధరలపై పడింది. దాంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా…
భారీగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.26 లక్షల కోట్ల సంపద ఆవిరి!
June 4, 2024 / 01:54 PM ISTStock Markets Today : ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చూసి భారీగా పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు నిరాశే ఎదురైంది. బీఎస్ఈలోని మార్కెట్ విలువ, ఇన్వెస్టర్ల సంపద కాస్తా రూ.26 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది.
దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల జైత్రయాత్ర
April 9, 2024 / 03:07 PM ISTStock Markets : దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల జైత్రయాత్ర
Stock Markets Loss : నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. అదానీ గ్రూప్ షేర్లు పతనం
February 6, 2023 / 05:26 PM ISTఇవాళ దేశీయ మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఇక మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది.
Stock Markets : స్టాక్మార్కెట్లు భారీగా పతనం..ఇన్వెస్టర్లకు మరో బ్లాక్ మండే
June 13, 2022 / 04:17 PM ISTఅమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనా, పెరుగుతున్న ముడి చమురు ధరలు, రూపాయి బలహీనపడడం సెన్సెక్స్, నిఫ్టీ పతనాన్ని శాసించాయి. సెన్సెక్స్ 52వేల734 పాయింట్ల కనిష్టస్థాయికి, నిఫ్టీ 15వేల749 పాయింట్లకు పడిపోయాయి.
Stock Markets : ఆర్బీఐ నిర్ణయంతో భారీగా స్టాక్ మార్కెట్లు పతనం
May 4, 2022 / 04:26 PM ISTరెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. దీంతో సెన్సెక్స్ 1,307 పాయింట్లు తగ్గి 55,669 వద్ద ముగిసింది.
Indian Markets : రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో కుప్పకూలిన భారత మార్కెట్లు
February 24, 2022 / 04:27 PM ISTఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో 2వేల పాయింట్లు పడిపోయాయి. తర్వాత కాస్త కోలుకున్నట్లు కనిపించాయి. మధ్యాహ్నం తర్వాత మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి.