-
Home » stone pelting
stone pelting
Attack On Dalit Man Wedding Baraat : దళితుడి పెళ్లి బరాత్ పై రాళ్ల దాడి.. మరో ఘటనలో మెడలో చెప్పుల దండ వేసి దాడి
దళిత యువకుడు అనిల్ చంద్ర పెళ్లి బరాత్ శుక్రవారం భాందెడి గ్రామ నుండి వెళ్తుంతోంది. ఈ క్రమంలో డీజే మ్యూజిక్ ఆపాలంటూ కొంతమంది పెళ్లి బరాత్ పై రాళ్ల దాడి చేశారు.
Kolhapur: నిన్న కర్ణాటకలో టిప్పు సుల్తాన్, నేడు మహారాష్ట్రలో ఔరంగాజేబ్.. కొల్హాపూర్ పట్టణంలో హింసాత్మక ఘర్షణలు
ఔరంగజేబును పొగిడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఇలాంటి చర్యలను సహించబోమన్నారు. శాంతిభద్రతలను కాపాడాలని ఫడ్నవీస్ నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఔరంగజేబును కీర్తిస్తూ ఫొటో లేదా
Stone Pelting Vande Bharat Train : విశాఖలో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
ఏపీలో వెర్షన్-2 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. విశాఖ కంచరపాలెంలో రామ్మూర్తిదంపతులుపేట వద్ద నిలిపి ఉంచిన రైలుపై ఆకతాయిలు రాళ్ల దాడి చేశారు.
Vande Bharat Express: వందే భారత్ రైలు ప్రమాదంపై ప్రశ్నించగా, భిన్న రీతిలో స్పందించిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రెండు సార్లు రాళ్ల దాడి జరిగింది. వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30వతేదీన వందేభారత్ రైలును ప్రారంభించారు. నాలుగు రోజులకే మొదటి దాడి జరిగింది. ఆ మర్నాడే మరో దాడి జ�
CM Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్ కాన్వాయ్ పై రాళ్ల దాడి .. 13మంది అరెస్ట్
బీహార్ సీఎం నితీశ్ కాన్వాయ్ పై దేశ రాజధాని నగరం అయిన పాట్నాలో రాళ్ల దాడి జరిగింది. ఆఘటనకు సంబంధించి 13 మందిని అరెస్టు చేసినట్లు పాట్నా పోలీసులు అరెస్ట్ చేశారు.
మోడీని జనరల్ డయ్యర్ తో పోల్చిన ఆప్
ప్రధానమంత్రి నరేంద్రమోడీని “జనరల్ డయ్యర్ మోడీ” అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సంబోధించింది.ఆప్ అధికార ట్విట్టర్ లో చేసిన ఈ ట్వీట్ ను ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. శనివారం(ఏప్రిల్-13,2019)ఢిల్లీలోని మయాపురిలో ప్�
ఆళ్లగడ్డలో అధికారుల వైఫల్యం : మార్పుకే ఓటు – అఖిల
ఎన్నికల అధికారులు, పోలీసులు ఆళ్లగడ్డలో వైఫల్యం చెందారని..తగినంత బలగాలు ఇక్కడ కేటాయించకపోవడంతో గొడవలను అరికట్టలేక పోయారని TDP అభ్యర్థి భూమా అఖిల ప్రియ అన్నారు. నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలపై స్పందించారు. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం 10tvతో ముచ్చటిం
దమ్ముంటే ఇప్పుడు రాళ్లు విసరండి : వందే భారత్లో మూడో కన్ను
వందే భారత్ ఎక్స్ ప్రెస్.. మేకిన్ ఇండియాలో భాగంగా తయారైన భారత్ మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ట్రెయిన్. మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొచ్చింది. ఈ మధ్యకాలంలో ఈ రైలుపై తరుచూ రాళ్ల దాడులు జరుగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు వ