Home » Strict measures
దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఇంటర్నెట్, సోషల్ మీడియాలో నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన ప్రసారమాధ్యమాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి రాజ్యసభలో అడ
వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది. రోజుల తరబడి రోడ్లపై వాహనాలను వదిలి వెళ్లొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనాకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. కరోనా నివారణ, వ్యాక్సినేషన్పై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1558 కేసులు నమోదవ్వగా, 10 మంది మృతి చెందారు.