Home » Strong Comments
ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయిన తరువాత పొంగులేటి ఖమ్మం జిల్లాలో మరింత దూకుడు పెంచారు. వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.వాణిజ్య వ్యాపారులతో పోంగులేటి ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ యాత్రలో 500 మంది గూండాలు ఉన్నారని ఆరోపించారు. టీఆర్ఎస్-బీజేపీ పరస్పర ఘర్షణలో గాయపడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలను మంత్రి ఎ
సినిమా పెద్దల మీటింగ్ తర్వాత కూడా టిక్కెట్ల వ్యవహారం కొలిక్కిరాలేదు. ఆంధ్రప్రదేశ్లో టికెట్ల వ్యవహారంపై భీమ్లా నాయక్ సినిమా తర్వాత మరోసారి చర్చ జరుగుతుంది.
రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది...కానీ కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదని..రైతులు పండించిన పంటను కొనుగోలు చేయటంలోను..పంటకు గిట్టుబాటు ధర కల్పించటంలోనూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయ్యిందని వైఎస్ షర్మిల టీఆర్ఎస్ ప్రభ�