Home » Strong security
భారత దేశానికి స్వాంత్ర్యం వ్చచి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
ఫ్రదాని మోదీ పర్యటించే ప్రాంతాలు భద్రతా వలయంలోకి వెళ్లిపోయాయి. రెండు రోజుల పాటు ప్రధాని మోదీ నోవాటెల్ హోటల్ లో బస చేస్తారు. మోదీ భద్రత పర్యవేక్షణకు ఎస్పీజీ బలగాలు రంగంలోకి దిగాయి. మోదీ రాక సందర్భంగా నాలుగు అంచల భద్రత ఏర్పాటు చేశారు.
ghmc elections strong security : నేటి సాయంత్రం 6 గంటలకు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగుస్తుందని సీపీ అంజనీకుమార్ అన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత బయటి నుంచి వచ్చిన నేతలు నగరం నుంచి వెళ్లిపోవాలని తెలిపారు. బల్దియా ఎన్నికలకు 22 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాట�
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది.