Home » Strong tremors
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 5.36 గంటల సమయంలో ఢిల్లీ -ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.