Home » Strongly Concerned
డ్రాగన్ ఆగడాలకు భారత్ ముక్కుతాడు వేసింది. చైనాకు అతిపెద్ద ఆన్ లైన్ మార్కెట్ అయిన ఇండియా చైనీస్ యాప్స్ వినియోగంపై బ్లాక్ చేసింది. లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభనతో భారతదేశంలో యాంటీ చైనా సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. ప్రతిఒక్కర