Home » Students
దేశవ్యాప్తంగా ఉన్న IIT, NIT తో పాటు ఇతర విద్యా సంస్థల్లో M-TECH, PHD కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఈ నెల 2, 3, 9, 10 తేదీల్లో గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ (GATE) పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు, రెండో దశ మధ్యాహ్నం 2.30 నుంచ�
అమ్మానాన్నా ఇచ్చిన పాకెట్ మనీతో చిరుతిళ్లు తినే చిన్నారులు అందరికీ ఆదర్శంగా నిలిచారు.
అమెరికాలో వీసా మోసాలు, అక్రమంగా ఉద్యోగాలు చేయటంపై 200 మంది ఇండియన్స్ అరెస్ట్ అయ్యారు. తెలుగోళ్లు 20 మంది వరకు ఉన్నట్లు సమాచారం. అమెరికా దేశవ్యాప్తంగా 600 మందిని అదుపులోకి తీసుకుంటే.. వీరిలో కొందరిని విచారించి వదిలేశారు. 200 మంది ఇండియన్ స్టూడెంట్�
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) సదరన్ సెక్టార్లో ఖాళీగా ఉన్న 56 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు : అసిస్టెంట్ టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్ -3, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ టెక్న�
గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీ రాష్ట్రంలోని 38 సాధారణ, 12 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2019-20కి గాను ఐదో తరగతి (ఈఎం)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత : సంబంధిత జిల్లాల్లో 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో నిరవధికంగా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొ�
హైదరాబాద్ : వడోదరలోని ఓఎన్జీసీలో పెట్రో అడిషన్ లిమిటెడ్ (ఓపీఏఎల్)లో ఖాళీగా ఉన్న 31 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వినిస్తోంది. 1. టెక్నికల్ పోస్టులు : పాలిమర్ ఆపరేషన్స్ -6, యుటిలిటీస్ అండ్ ఆఫ్ సైట్స్ -2, సెట్రల్ టెక్నికల్ సర్వీసెస�
హైదరాబాద్ : ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇంటర్ మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 20వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, గురుకుల, సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో ఈ పరీక్షలు జరుగనున
ఢిల్లీ: ఈ రోజుల్లో ఆన్లైన్ గేమ్స్ తాకిడి ఎక్కువైపోయింది. పిల్లలు ఆన్లైన్ గేమ్స్కు బానిసలవుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా గేమ్స్ ఆడేస్తున్నారు. దీంతో వారి చదువుపై తీవ్ర
ఢిల్లీ : విద్యార్థులు పరీక్షలంటే భయపడకూడదనీ..జీవితమనే సవాల్ ను ఎదుర్కొనేలా విద్యార్ధులు సిద్ధంగా ఉండాలని మోడీ మోటివేషన్ స్పీచ్ తో పిలుపునిచ్చారు. 24 రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు 2 వేల మందికి పైగా విద్యార్థులతో వీడియో క
ఢిల్లీ : విద్యార్ధులకు ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోటీవేషన్ స్పీచ్ ఇచ్చారు. 24 రాష్ట్రాల విద్యార్ధులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోకోమ్యాన్, బ్లూవేల్ పోయి.. పబ్జి ఫోబియా జనాన్ని పట్టి పీడిస్తుంది. పిల్లల్నుంచి