Students

    ఇంటర్ బోర్డు లీలలు : ఫస్టియర్‌లో జిల్లా టాపర్, సెకండియర్‌లో తెలుగులో ఫెయిల్

    April 20, 2019 / 10:44 AM IST

    తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంటర్ వాల్యుయేషన్‌లో సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పాస్ అవుతామని

    10th స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్

    April 16, 2019 / 09:52 AM IST

    10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు తీపికబురు అందించింది. మ్యాథ్స్ సబ్జెక్టులో నాలుగు ప్రశ్నలు తప్పుగా ప్రింట్ అయ్యాయి.

    ఏప్రిల్ 7 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు

    April 6, 2019 / 03:01 AM IST

    దేశవ్యాప్తంగా ఏప్రిల్ 7  వ తేదీనుంచి  జేఈఈ మెయిన్స్-2 పరీక్షలు  ప్రారంభం కానున్నాయి.  12వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.

    దొంగలకు దొంగ : లైంగిక దాడులపై అవగాహన కల్పిస్తూ.. అడ్డంగా దొరికిన టీచర్

    April 4, 2019 / 05:21 AM IST

    మహిళల భద్రత.. మన అందరి బాధ్యత అనే నినాదంతో హైదరాబాద్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలకు అనూహ్య స్పందన వస్తుంది. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు తిరుగుతూ.. అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్న షీ టీమ్స్.. ఘటకేసర్ మండలంలో రాచకొండ క

    తడబడ్డ రాహుల్ : నరేంద్ర…సారీ, నీరవ్ మోడీ

    March 13, 2019 / 09:56 AM IST

    మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దేశంలో ఓ రకమైన భావజాలం ప్రచారం చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, కేంద్రప్రభుత్వం,ప్రధాని మోడీ దీనికి ప్రతినిధులుగా ఉన్నారని రాహుల్ ఆరోపించారు. చెన్నైలోని స్టెల్�

    10th క్లాస్ ఎగ్జామ్స్ : ఒక్క నిమిషం నిబంధ‌న ఎత్తివేత‌..

    March 13, 2019 / 02:46 AM IST

    10th క్లాస్ స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్. ఇప్పటి వరకు ఎంతో కఠిన నిబంధనగా ఉన్న ‘ఒక్క నిమిషం’ నిబంధనను అధికారులు ఎత్తివేశారు. నిమిషం లేటయితే పరీక్షా కేంద్రాల్లోకి స్టూడెంట్స్‌ని అనుమతించడం లేదనే సంగతి తెలిసిందే. ఎన్నో పరీక్షలకు ఈ నిబంధనను అధికా�

    అన్నంలో పురుగులు : ఓయూలో విద్యార్థినుల ధర్నా

    March 13, 2019 / 01:11 AM IST

    హైదరాబాద్ ఓయు లేడీస్ హాస్టల్లో విద్యార్థులు మరోసారి రోడెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని గతంలో ధర్నాలు..ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓయూ విద్యార్థినులు మార్చి 12వ తేదీ మంగళవారం రాత్రి ధర్నా చేయడం కొంత కలకలం రేపింది.  తమకు వడ్డిం�

    తప్పనిసరి తిప్పలు : నగరాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్..ఎంతైనా ఓకే 

    March 12, 2019 / 06:25 AM IST

    హైదరాబాద్ : అందరికీ సొంతగా ఇళ్లు కట్టుకోవటం సాధ్యం కాదు. అందుకు అద్దె ఇళ్ల మీదనే ఆధారపడుతుంటాం. మరోవైపు ఇంటి అద్దెలు రేటు హడలెత్తిస్తున్నాయి. అయినా సరే తప్పనిసరి పరిస్థితి..మెట్రో నగరాలకు ఎంతమంది ఉపాధి కోసం వస్తుంటారు. ఈ క్రమంలో అద్దెకు ఇళ్ల�

    రోడ్డు ప్రమాదం: ఇంటర్ విద్యార్ధి మృతి

    March 12, 2019 / 03:15 AM IST

    హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద   మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు టూ వీలర్‌ను ఢీ కొనడంతో ఓ ఇంటర్‌ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అంద

    సుఖాంతం : నిజామాబాద్‌లో కరీంనగర్ స్టూడెంట్స్

    February 23, 2019 / 03:58 PM IST

    కరీంనగర్ జిల్లాలో అదృశ్యమైన ఐదుగురు విద్యార్థినులు ఆచూకీ లభ్యమైంది. వారంతా క్షేమంగా ఉన్నారు. పిల్లల ఆచూకీ తెలియడంతో పేరెంట్స్, స్కూల్ యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 5గురు విద్యార్థినుల అదృశ్యం తీవ్ర కలక�

10TV Telugu News