Students

    ఎంజాయ్ : దసరా సెలవులు ప్రారంభం

    September 28, 2019 / 02:02 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు దసరా సెలవులు సెప్టెంబర్ 28వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 13 వరకు సెలవులు కొనసాగనున్నాయి. తిరిగి అక్టోబర్ 14 తిరిగి ప్రారంభం కానున్నాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ, �

    మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన టీచర్‌

    September 25, 2019 / 04:23 AM IST

    విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి... వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే వక్రమార్గం పడుతున్నారు. మద్యం మత్తులో ఓ టీచర్‌ విద్యార్థులను చితకబాదారు. 

    నీ కక్కుర్తి తగలెయ్య : 65మంది విద్యార్థులకు టీసీలు ఇవ్వడానికి కారణమిదే

    September 24, 2019 / 03:02 PM IST

    చదువు రాని స్టూడెంట్స్ మాకొద్దు అంటూ 65మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చిన రాజ్ భవన్ స్కూల్ హెడ్ మాస్టర్ సుమన్ పై వేటు పడింది. హెచ్ఆర్సీ ఆదేశాలతో స్కూల్ కి వెళ్లిన

    పుణ్యం కట్టుకున్నారు : పుల్వామాలో ఇంటర్నెట్ సెంటర్ ఓపెన్

    September 23, 2019 / 10:37 AM IST

    జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా లో విద్యార్దుల కోసం ప్రభుత్వం ఇంటర్నెట్ సెంటర్ ను ప్రారంభించింది. పుల్వామ అదనపు డిప్యూటీ కమిషనర్ మొహద్ అష్రఫ్ హకక్ కార్యాలయంలో ఈ సౌకర్యం కల్పించారు.

    కలెక్టర్,ఎస్పీ కాలర్లు పట్టుకుంటే గొప్ప నాయకుడవుతారు…విద్యార్థులకు మంత్రి హితబోధ

    September 10, 2019 / 07:20 AM IST

    మంచి నాయకుడు అవ్వాలంటే  ఏం చేయాలి? నాయకుడిగా ఎదగడానికి కావాల్సిన లక్షణాలు ఏంటి? అని ఎవరైనా అడిగితే.. మంచి పనులు చేయాలి. ప్రజలు, అధికారులతో స్నేహపూర్వకంగా మెలగాలి.. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుని.. ప్రజలకు అండగా ఉన్నప్పుడే నాయకుడిగా రాణించగలుగుతాం

    మిజో స్టూడెంట్స్ ప్రతిజ్ఞ : బయటి వాళ్లను పెళ్లి చేసుకోం

    September 3, 2019 / 10:56 AM IST

    మిజోరం రాష్ట్రంలో గిరిజన జనాభా అధికమనే విషయం తెలిసిందే. అయితే అక్కడి గిరినులు తమ ఉనికిపై బయటివారి ప్రభావం పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. మిజో గిరిజన తెగకు చెందినవారు బయటి వ్యక్తులను(గిరిజనేతరులను)వివాహం చేసుకోవద్దనే ప్రచారాన్ని విస�

    పవన్ కల్యాణ్ ని సీమలో అడుగుపెట్టనివ్వం

    August 31, 2019 / 10:06 AM IST

    ఏపీలో రాజధాని రగడ తార స్థాయికి చేరింది. జగన్ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దొనకొండను కేపిటల్ గా చేస్తారనే ప్రచారం

    పిల్లలు కాదు చిచ్చర పిడుగులు : ఫీట్స్ చూస్తే..దిమ్మ తిరిగిపోద్ది 

    August 27, 2019 / 09:12 AM IST

    కొంతమంది పిల్లలు చేసే పనులు చూస్తే.. వీళ్లు పిల్లాలా లేక చిచ్చర పిడుగులా? అంటాం. ఈ మాటకు చక్కగా సరిపోతారు ఈ స్కూల్ విద్యార్థులు. కళ్లు చెదిరే ఫీట్స్ చేస్తున్నారు. ట్రైనింగ్ ఉంటే తప్ప చేయలేని ఫీట్స్ ను స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకుని..ఈజీగా చేసేస్�

    ఔషధాల మెండు : ‘పండు’ దెబ్బకు యూనివర్శిటీ ఖాళీ 

    May 15, 2019 / 09:28 AM IST

    పండు..దెబ్బకు యూనివర్శిటీ మొత్తం ఖాళీ అయిపోయింది. పండు అంటే ఏదో పూరీ జగన్నాథ్ సినిమాలో మహేశ్ బాబు కాదు. చెట్టుకుకాసిన పండేనండీ బాబూ..ఈ పండు ఓ పేద్ద యూనివర్శిటీపై కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు..యూనివర్శిటీ మొత్తం ఖాళీ చేయించేసింది ఈ పండు. పండు త

    యాప్ వాటర్ మీటర్ : అభినందించిన కేటీఆర్

    May 11, 2019 / 03:19 AM IST

    ఒక రోజు మీకు ఎన్ని నీళ్లు కావాలో సెలక్ట్ చేసుకోండి..అంతే నీళ్లు వస్తాయి. ఒక యాప్ ద్వారా ఇది సాధ్యమౌతుంది. దీనివల్ల నీటి వృధాను అరికట్టవచ్చు. దీనిని రూపొందించిన వారు వేరే దేశానికి చెందిన వారు మాత్రం కాదు. తెలంగాణ వాసి. వాటర్ మీటర్ రూపొందించిన ఈ

10TV Telugu News