Home » Students
సుర్యాపేట జిల్లా మునగాల వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టటంతో ఇద్దరు యువకులు మరణించగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ వద్ద ఈ ఘటన జరిగింది. హైదరాబాద్
ఏపీలో పేద విద్యార్దులకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యాకోర్సులు చదివే పేద విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఈ సంవత్సరమే ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజ్ రీయింబర్స్
ఢిల్లీ జేఎన్ యూ ఇటీవల హాస్టల్ ఫీజును పెంచిన విషయం తెలిసిందే. దీనిపై వారం రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఇవాళ(నవంబర్-11,2019)ఉద్రిక్తంగా మారింది. ఫీజుల పెంపు ఇష్యూపై చర్చించేందుకు యూనివర్శిటీ వైస్ చాన్సలర్ మామిడాల జగదీష్ కుమార్ పలుమార్�
సాధారణంగా ఒత్తిడిని పోగొట్టే చికిత్స విషయానికి వస్తే.. ప్రజలు చాలా రాకాల ట్రీట్మెంట్లను ఎంపిక చేసుకుంటారు. వాటిలో కొన్ని మనకు తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియనివి ఉంటాయి. అయితే ఒత్తిడి తగ్గించాడానికి సంభందించిన విషయం ఒకటి మీకు తెలిస్తే షాక్ �
శ్రీకాకుళం జిల్లా గార మండలం పోర్టు కళింగపట్నంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుని కేబినేట్లో ఆమోదం తెలిపిన పథకం అమ్మ ఒడి పథకం. ప్రతి సంవత్సరం పిల్లల తల్లులకు అమ్మ ఒడి పథకం కింద రూ. 15 వేలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. దానికి కేబ
రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయిలకు మగ టీచర్లు వద్దు అని నిర్ణయించింది. రాష్ట్రంలోని బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న 50 ఏళ్లలోపు పురుష టీచర్లను వెనక్కి పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్స్ లో ఈవ్ టీజింగ్ కేసులు పెర�
పేరుకే మధ్యాహ్నా భోజనం. కానీ, అక్కడ కూరగాయలతో అన్నం వడ్డించరు. అచ్చం పసుపు నీళ్లను జ్యూస్ లా చేసి తాగిస్తున్నారు. పసుపు నీళ్ల బియ్యాన్ని చిన్నారులతో బలవంతంగా తినిపించారు. మధ్యాహ్నా భోజనం పథకం పేరుతో స్కూల్ విద్యార్థులకు పసుపు నీళ్లను బల
గుజరాత్ లోని ఓ స్కూల్ యాజమాన్యం చేసిన పని ఇప్పుడు చర్చకు దారితీసింది. క్వశ్చన్ పేపర్ లో అడిగిన ప్రశ్నలు వివాదానికి దారితీశాయి. విద్యార్థులను షాక్ కు గురి చేశాయి.
ఏపీలో వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభం కానుంది. అక్టోబర్ 10న అనంతపురం జిల్లాలో సీఎం జగన్ కంటి వెలుగు కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా