Home » Students
ఓ టీచర్ విద్యార్థిలను దారుణంగా వేధిస్తున్నాడు. ఫోన్ నంబర్ ఇవ్వాలని..లైంగికంగాను వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాలికలు స్కూల్ కు రావాలంటే భయపడుతున్నాడు. స్కూల్ కు రాకపోయినా..తాను చెప్పిన మాట వినకపోయినా..పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెది�
మహిళలపై అఘాయిత్యాలను అడ్డుకునేందుకు.. వారికి ఆత్మరక్షణ కల్పించేందుకు అద్భుతాన్ని సృష్టించారు ఇద్దరు చిన్నారులు. ముట్టుకుంటే షాక్ కొట్టే జాకెట్ను తయారు చేశారు.
6 నుంచి 10 వ క్లాస్ విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లోను విద్యార్ధులతో యోగా చేయించాలని మంత్రి సూచించారు. తన నియోజకవర్గమైన సిద్ధిపేటలో పర్యటిస్తున్న మంత్రి గవర్నమెంట్ స�
ఇప్పుడున్న విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ఏపీ ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయాలని చూస్తోంది. విద్యార్థుల్లో స్కిల్స్
ఫార్మింగ్ టన్ నకిలీ యూనివర్శిటీలో చేరిన 90 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు.
దేశ రాజధానిలో జేఎన్యూ విద్యార్థులు కదం తొక్కారు. వారి నినాదాలు, డప్పులు, పాటలతో దద్దరిల్లిపోయింది. భారీ సంఖ్యలో విద్యార్థులు పార్లమెంట్ వరకు లాంగ్ మార్చ్ నిర్వహించారు. ప్ల క్లార్డులు ప్రదర్శిస్తూ..ర్యాలీగా వెళుతున్నారు. పార్లమెంట్ ముట్టడ
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ ''అమ్మఒడి''. 2020 జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం కింద విద్యా సాయం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున
నిర్మల్ జిల్లాలోని బాసర రైల్వే స్టేషన్ లో విద్యార్థులు రన్నింగ్ ట్రైన్ నుంచి కిందికి దూకారు. దీంతో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.
ఏపీ సీఎం జగన్ డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ వినిపించారు. చదువుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. ప్రతి విద్యార్థి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇందుకోసం ఏటా
చదువు నేర్పే టీచర్ పైన విద్యార్థులంతా కలిసి దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో చోటుచేసుకుంది. రాయ్ బరేలీలో గాంధీ సేవా నికేతన్ లో అనాథ పిల్లల కోసం పనిచేస్తున్న మమతా దూబేపై సోమవారం (నవంబర్ 11, 2019)న ఈ దాడి జరిగింది. దీంతో మమతా పిల్�