Home » Students
ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటున్నారా..అయితే మీరు ఒత్తిడికి గురవుతున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. పండ్లు, కూరగాయాలు తీసుకోకుండా ఫాస్ట్ ఫుడ్పై ఆధార పడుతున్నారు. పరీక్షల సమయంలో ఈ ఫుడ్ తీసుకుంట�
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు సోమవారం భగ్నం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టిన లక్ష్మణ్ను �
హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని శుక్రవారం హై కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. చనిపోయిన విధ్యార్దులకు 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్
ఇంటర్ ఫలితాల వివాదంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ ఫెయిలైన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ఆదేశించారు. పాసైన విద్యార్థులు పాతపద్ధతి ప్రకారమే ఫీజు చెల్లించి రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ �
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని భావించిన విద్యార్ధులు, ఫెయిలైన విద్యార్ధులు, తమ ఆన్సర్ షీట్లు రీ వెరిఫికేషన్(RV), రీ కౌంటింగ్ (RC) కోసం దరఖాస్తు చేసుకోదలిచిన వారు ఆన్ లైన్ ద్వారా bie.telangana.gov.in లేదా TSONLINE ద్వారా దిగ
ఆడుతు పాడుతు..స్కూల్ కు వెళుతు గడపాల్సిన చిన్నారులు హత్యలకు ప్లాన్ వేశారు. 14 ఏళ్ల బాలికలు తోటి విద్యార్థులను హత్య చేయాలని ప్లాన్ చేశారు. తొమ్మిది మంది విద్యార్థులను హత్య చేయాలని డిలెని బర్న్స్, సొలాంజ్ గ్రీన్ అనే విద్యార్ధినిలు టార్గెట్
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. ఇంటర్మీడియట్ బోర్డు రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తు గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటుగా సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును కూడా ఏప్రిల్ 27 వరకు పెంచుతున్నట్లు బోర్
తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారుల నిర్లక్ష్యానికి లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఫలితాల్లో తప్పిదాలపై మనోవేదనకు గురవుతున్నారు. ఇంటర్ రీవాల్యూయేషన్ ఏప్రిల్ 25న కావటం మరోపక్క ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్స్ పనిచేయటంలేదు. ఈ క్�
తెలంగాణలో ఇంటర్మీడియట్ మంటలు చల్లారలేదు.
పరీక్షల రిజల్డ్స్ వచ్చాయంటే చాలు విద్యార్ధుల ఆత్మహత్యలు జరుగుతుండటం సర్వసాధారణంగా మారిపోయింది. టార్గెట్లు,ర్యాంకులు ఇలా స్కూల్ యాజమాన్యాలు..తల్లిదండ్రులు తిడతారేననే భయం..ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే బంధువులు…చుట్టు పక్కలవారి ముందు చులనక