Home » STUDYING
తాలిబన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేశంలోని మహిళలు యూనివర్సిటీల్లో చదవడంపై నిషేధం విధించింది. మహిళలకు విద్యాబోధన వెంటనే నిలిపివేయాలని ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్ నదీమ్.. ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలకు లేఖ రాశా�
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు అందజేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ, కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
యుక్రెయిన్లో ఏ క్షణంలో ఎక్కడ బాంబు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ ఉన్న తెలుగు విద్యార్థుల్లో టెన్షన్ పెరిగింది. భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Super specialty medical students : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు, కోర్సు పూర్తయ్యాక మూడేళ్ల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేయాల్సిందే. అందుకోసం కోర్సులో చేరే సమయంలోనే 50 లక్షల రూపాయల పూచీకత్తు బ
COVID-19 , ఫ్లూ రెండింటికి లక్షణాలు చాలావరకు ఒకటే. ఫ్లూకి వేసే వ్యాక్సిన్ కొంతవరకు కరోనాకు అడ్డుకట్టవేస్తుంది. అందుకే ఈ రెండింటికి ఒకటే వ్యాక్సిన్ ఉంటే? అందుకే మాస్కో స్టేట్ యూనివర్శిటీ (MSU) వైరాలజిస్టులు పని మొదలుపెట్టారు. ముందడగూ పడింది. త్వరలోన
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను సాధ్యమైనంతవరకు ప్రైవేట్ స్కూళ్లకు పంపించేందుకు మొగ్గు చూపుతుండటం మనందరం చూస్తూనే ఉన్నాం. ఎల్ కేజీ నుంచి లక్షల రూపాయల ఫీజులు కట్టి తమ బిడ్డకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠ