Home » submitted
శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్థి సాత్విక్ సూసైడ్ పై ఎంక్వైరీ కమిటీ రిపోర్టు రెడీ చేసింది. దర్యాప్తు ప్రాథమిక రిపోర్టును ప్రభుత్వానికి కమిటీ అందజేసింది. కాలేజీలో కనీస ప్రమాణాలు లోపించాయని, కాలేజీలో వేధింపులు జరిగిన మాట వాస్తవమేనని కమిట�
మంత్రుల రాజీనామా లేఖలను జీఏడీ అధికారులు సాయంత్రం గవర్నర్ కు పంపనున్నారు. గవర్నర్ ఆమోదించగానే ప్రస్తుత మంత్రులంతా మాజీ మంత్రులవుతారు.
Wage revision of government employees : ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతోంది. వేతన సవరణ, ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని త్రిసభ్య కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పీఆర్సీ, పదోన్నతులు, ఇతర సమస్యలపై చర్చలు ప్రారంభించాలని.. వ�