subramanya naidu manjuladevi

    Cheetah Attack : చిత్తూరు జిల్లాలో దంపతులపై చిరుత దాడి

    July 25, 2021 / 06:40 PM IST

    చిత్తూరు జిల్లాలో దంపతులపై చిరుత పులి దాడి కలకలం రేపింది. జిల్లాలోని నారాయణవరం సింగిరికోన ఆలయానికి వెళ్తున్న దంపతులపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం లక్ష్మీపురానికి చెందిన సుబ్రమణ్య నాయుడు, తన భార్య మంజునాదేవి

10TV Telugu News