-
Home » Subsidy
Subsidy
గాడిదలు పెంచితే రూ.50 లక్షలు.. కేంద్రం సరికొత్త స్కీమ్.. అర్హతలు, షరతులు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు
గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వనరులను పెంచడం, దేశీయ జాతులను పరిరక్షించడమే ఈ పథకం లక్ష్యం.
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రైతు ఖాతాల్లోకి నిధులు.. ఎప్పటి నుంచో క్లారిటీ ఇచ్చిన మంత్రి తుమ్మల
Telangana Govt : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకంకు సంబంధించిన సబ్సిడీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
రాజీవ్ యువ వికాసం పథకం.. ప్రభుత్వం మరో కీలక అప్డేట్.. సబ్సిడీ, ట్రైనింగ్ ఇలా పొందండి!
రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారికి రెండు దశల్లో సబ్సిడీ రిలీజ్ చేయడం జరుగుతుందని భట్టి విక్రమార్క చెప్పారు.
Senior Citizens: సీనియర్ సిటిజన్లకు రైల్వే షాక్.. టిక్కెట్పై సబ్సిడీ పునరుద్ధరణకు నో
సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ గతంలో ఎత్తేసిన రాయితీ ఇకపై ఎప్పటికీ కొనసాగదు. టిక్కెట్లపై ఇచ్చే సబ్సిడీని తిరిగి పునరుద్ధరించబోమని రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు. మార్చి 2020 నుంచి రాయితీ రద్దైంది.
E-Cycles: సైకిళ్లకు కూడా సబ్సీడీ ఇస్తామంటోన్న ఢిల్లీ గవర్నమెంట్
ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోట్ చేసే దిశగా ఢిల్లీ గవర్నమెంట్ భారీ ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇందులో భాగంగానే చివరికి ఈ-సైకిళ్లకు కూడా సబ్సీడీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ముందుగా కొనుగోలు చేసిన
Smartphones: రైతులకు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్
కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రాఘవ్ జీ పటేల్ వెల్లడించారు.
Subsidy On Fertilisers : రైతులకు గుడ్ న్యూస్..ఎరువులపై సబ్సీడీ పెంపు
కేంద్రప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా ఎరువులపై రాయితీని భారీగా పెంచినట్లు
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. వెంటనే ఆ పని చేయండి
sbi alerts customers: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ(SBI) తన కస్టమర్లను హెచ్చరించింది. బ్యాంకు అకౌంట్ ను ఆధార్ నెంబర్ తో లింక్ చేయకుంటే ఇబ్బందులు తప్పవని చెప్పింది. ఆధార్ తో లింక్ చేసుకోకుంటే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, రావాల్సిన సబ్సిడీ ఖాత�
సామాన్యుడిపై మరో బాదుడు.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, 3 నెలల్లో రూ.200 పెంపు
LPG price hike again: అసలే రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రో ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ధరల పోటు తట్టుకోలేక సతమతం అవుతున్నాడు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు వంట గ్యాస్ కూడా గుదిబండగా మారింది. మరోసారి గ్యాస్ సిలిండర్ పెరిగింది. మూడు నెలల్లో రూ.200 పె�
పేదోడి ఫ్యూయల్ పై సబ్సీడీ ఎత్తివేసిన కేంద్రం!
kerosene పేదవాడి ఇంధనం “కిరోసిన్” సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ(PDS)లేదా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే కిరోసిన్పై సిబ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తూ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ షాపుల్లో కూడా మార్�