-
Home » Subsidy
Subsidy
రాజీవ్ యువ వికాసం పథకం.. ప్రభుత్వం మరో కీలక అప్డేట్.. సబ్సిడీ, ట్రైనింగ్ ఇలా పొందండి!
రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారికి రెండు దశల్లో సబ్సిడీ రిలీజ్ చేయడం జరుగుతుందని భట్టి విక్రమార్క చెప్పారు.
Senior Citizens: సీనియర్ సిటిజన్లకు రైల్వే షాక్.. టిక్కెట్పై సబ్సిడీ పునరుద్ధరణకు నో
సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ గతంలో ఎత్తేసిన రాయితీ ఇకపై ఎప్పటికీ కొనసాగదు. టిక్కెట్లపై ఇచ్చే సబ్సిడీని తిరిగి పునరుద్ధరించబోమని రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు. మార్చి 2020 నుంచి రాయితీ రద్దైంది.
E-Cycles: సైకిళ్లకు కూడా సబ్సీడీ ఇస్తామంటోన్న ఢిల్లీ గవర్నమెంట్
ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోట్ చేసే దిశగా ఢిల్లీ గవర్నమెంట్ భారీ ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇందులో భాగంగానే చివరికి ఈ-సైకిళ్లకు కూడా సబ్సీడీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ముందుగా కొనుగోలు చేసిన
Smartphones: రైతులకు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్
కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రాఘవ్ జీ పటేల్ వెల్లడించారు.
Subsidy On Fertilisers : రైతులకు గుడ్ న్యూస్..ఎరువులపై సబ్సీడీ పెంపు
కేంద్రప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా ఎరువులపై రాయితీని భారీగా పెంచినట్లు
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. వెంటనే ఆ పని చేయండి
sbi alerts customers: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ(SBI) తన కస్టమర్లను హెచ్చరించింది. బ్యాంకు అకౌంట్ ను ఆధార్ నెంబర్ తో లింక్ చేయకుంటే ఇబ్బందులు తప్పవని చెప్పింది. ఆధార్ తో లింక్ చేసుకోకుంటే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, రావాల్సిన సబ్సిడీ ఖాత�
సామాన్యుడిపై మరో బాదుడు.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, 3 నెలల్లో రూ.200 పెంపు
LPG price hike again: అసలే రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రో ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ధరల పోటు తట్టుకోలేక సతమతం అవుతున్నాడు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు వంట గ్యాస్ కూడా గుదిబండగా మారింది. మరోసారి గ్యాస్ సిలిండర్ పెరిగింది. మూడు నెలల్లో రూ.200 పె�
పేదోడి ఫ్యూయల్ పై సబ్సీడీ ఎత్తివేసిన కేంద్రం!
kerosene పేదవాడి ఇంధనం “కిరోసిన్” సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ(PDS)లేదా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే కిరోసిన్పై సిబ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తూ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ షాపుల్లో కూడా మార్�
పార్లమెంట్ క్యాంటీన్ : మటన్ బిర్యానీ రూ. 150, నాన్ వెజ్ బఫే రూ. 700
Parliament Canteen Sheds Subsidy : దశాబ్దాలుగా పార్లమెంట్ క్యాంటీన్ లో సభ్యులకు అందిస్తున్న రాయితీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. వార్షిక బడ్జెట్ ను కొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. లోక్ సభ సెక్రటేరియట్ కొత్త ధరలతో కూ�
పార్లమెంట్ క్యాంటీన్ లో సబ్సీడీ ఎత్తివేత..29నుంచి బడ్జెట్ సమావేశాలు
Parliament canteen పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు మూహూర్తం ఖరారైంది. జనవరి- 29 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో… రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్సభ సాయంత్రం 4 నుంచి 8 గంట�