Home » sudan
తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు దొరక్క దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
ఎర్ర సముద్ర రాష్ట్రంలోని పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో ఓ విమానం కుప్పకూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగా కూలిపోయిన పౌర విమానంలో నలుగురు సైనిక సిబ్బందితో సహా 9మంది మరణించారు....
సూడాన్ దేశంలో జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు పిల్లలతో సహా 17 మంది మరణించారు. సూడాన్ రాజధాని నగరమైన ఖార్తూమ్ లోని నివాస ప్రాంతాలపై జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు పిల్లలు కూడా మరణించడం సంచలనం రేపింది....
సూడాన్ లో చిక్కుకున్న మరో 121 మందిని వెనక్కి తీసుకురావటానికి వెళ్లిన భారత వైమానిక దళం పెద్ద సాహసమే చేశారు. అర్థరాత్రి చిమ్మచీకటి అలముకున్న రాత్రివేళ లైట్లు కూడా లేని రన్వేపై విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసి ప్రశంసలు అందుకున్నారు.
జేడ్డాలో, పోర్ట్ సూడాన్ లో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. సూడాన్ పరిస్థితిపై ఇతర దేశాలతో కూడా చర్చలు జరిపామని, గత శుక్రవారం ప్రధాని స్వయంగా ఒక సమీక్ష సమావేశం జరిపారని వెల్లడించారు.
సూడాన్ లోని అత్యంత దారుణ పరిస్థితుల నుంచి బయట పడతం అని అస్సలు అనుకోలేదని..ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారుని తినటానికి తిండే కాదు తాగటానికి గుక్కెడు నీరు కూడా దొరటంలేదు. ఎటు నుంచి ఏ బాబు వచ్చి మీద పడుతుందో..�
Operation Kaveri: భారతీయులను మొదట సౌదీ అరేబియాలోని జెడ్డాకు కేంద్ర సర్కారు తరలించింది. అక్కడి నుంచి భారత్ కు తీసుకురానున్నారు.
సూడాన్ లోని నోబుల్స్ గ్రూప్ అనే పెద్ద సెరామిక్ టైల్స్ కంపెనీ లో ఉద్యోగానికి భారతదేశం లోని పలు రాష్ట్రాల నుంచి కొంతమంది వెళ్లారు. సూడాన్ ఎప్పుడైతే రిపబ్లిక్ గా అవతరించిందో అప్పటి ను
60 ఏళ్లుగా ఎన్నడూ లేనంత వరదలతో సూడాన్ దేశం అల్లాడిపోయింది. ఈక్రమంలో మరో కష్టంతో తల్లడిల్లుతోంది. వింత వ్యాధితో ఇప్పటికే 100మంది చనిపోయారు.
సూడాన్ కు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. సుడాన్కు 700 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా తాజాగా ప్రకటించింది. సూడాన్లో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సైన్యం