సూడాన్ లోని నోబుల్స్ గ్రూప్ అనే పెద్ద సెరామిక్ టైల్స్ కంపెనీ లో ఉద్యోగానికి భారతదేశం లోని పలు రాష్ట్రాల నుంచి కొంతమంది వెళ్లారు. సూడాన్ ఎప్పుడైతే రిపబ్లిక్ గా అవతరించిందో అప్పటి ను
60 ఏళ్లుగా ఎన్నడూ లేనంత వరదలతో సూడాన్ దేశం అల్లాడిపోయింది. ఈక్రమంలో మరో కష్టంతో తల్లడిల్లుతోంది. వింత వ్యాధితో ఇప్పటికే 100మంది చనిపోయారు.
సూడాన్ కు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. సుడాన్కు 700 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా తాజాగా ప్రకటించింది. సూడాన్లో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సైన్యం
హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషాదం చోటు చేసుకుంది. సూడాన్ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికురాలు గుండె పోటుతో మరణించింది. హైదరాబాద్ లో క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయుంచుకునేందుకు సూడాన్ కు చెందిన హుయిబా మహ్మద్ త
సూడాన్ దేశంలోని బహ్రీ పట్టణంలోని కోబర్ నైబర్హుడ్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని సలోమీ సిరామిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో 23 మంది సజీవంగా దహనమయ్యారు. మరో 130 మంది తీవ్రంగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన 130 మందిని ఆస�
సూడాన్ లోని ఈస్ట్రన్ రీజియన్ లోని రెడ్ సీ స్టేట్ లో నివసిస్తున్న ఓ తెగలో జరిగిన అల్లర్లలో్ 37మంది చనిపోయారు.య మరో 200మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం…బనీ అమిర్ తెగ, నుబా తెగకు చెందిన ప్రజల మధ్య గత వారం గొడవ