Home » Sukma
వరుసగా ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర బలగాలు మావోయిస్టుల కోసం అడవిని జల్లెడ పడుతున్నాయి.
ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.
కరోనా మహమ్మారి సైన్యం మీద కూడా పడింది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సుక్మా జిల్లాలో 38 మంది సీఆర్పీఎఫ్ విభాగానికి చెందిన కోబ్రా జవాన్లు కరోనా బారినపడ్డారు.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టుల లొంగిపోయారు. మొత్తం 44 మంది మావోయిస్టులు లొంగిపోయారు.