Home » Sumitra Mahajan
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. 20 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 17వ లోక్సభ ఏర్పాటైన తర్వాత.. రెండో సెషన్ కావడంతో కేంద్రం తన పట్టు నిరూపించుకునేందుకు సిద్ధమైంది. అటు కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ.. కేంద్రాన�
ఢిల్లీ : చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న చివరి పార్లమెంటు సమావేశాలు ఇవి.. ఈసారి మోదీ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్ను తీసుకురానుందన్న వార్తలపై కేంద్రం స్పందించింది. తాత్కాలిక బడ�
ఢిల్లీ : లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కఠిన చర్యలు చేపట్టారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న 45 మంది ఎంపీలపై 4 రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్కు గురైనవారిలో టీడీపీకి చెందిన 21 మంది ఎంపీలు, అన్నాడిఎంకెకు చెందిన 24 మంది
లోక్ సభలో టిడీపి సభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. ఏపీ ప్రత్యేక హోదాపై నినాదాలు చేస్తూ సభకు తీవ్ర అంతరాయం కలిగిస్తుండడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్యలు చేపట్టారు. లోకసభ నుంచి టిడిపి సభ్యులను 4 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిం�
ఢిల్లీ: సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తున్నారనే కారణంతో 26 మంది అన్నా డీఎంకే ఎంపీలను లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఐదు రోజులపాటు సస్పెండ్ చేశారు. కావేరీ నదిపై కర్ణాటకలో మేకదాటు ఆనకట్టను నిర్మించాలని ప్రతిపాదించడంపై అన్నా డీఎంకే ఎంపీలు త�