Sumitra Mahajan

    పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..వేడి పుట్టిస్తాయా

    November 18, 2019 / 12:10 AM IST

    పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. 20 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 17వ లోక్‌సభ ఏర్పాటైన తర్వాత.. రెండో సెషన్ కావడంతో కేంద్రం తన పట్టు నిరూపించుకునేందుకు సిద్ధమైంది. అటు కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ.. కేంద్రాన�

    లాస్ట్ పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ : ప్రజాకర్షక బడ్జెట్ ప్రవేశపెడుతుందా

    January 31, 2019 / 12:58 AM IST

    ఢిల్లీ : చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న చివరి పార్లమెంటు సమావేశాలు ఇవి.. ఈసారి మోదీ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను తీసుకురానుందన్న వార్తలపై కేంద్రం స్పందించింది.  తాత్కాలిక బడ�

    సస్పెన్షన్ వేటు : 45 మంది ఎంపీలపై సస్పెన్షన్

    January 4, 2019 / 12:54 AM IST

    ఢిల్లీ : లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కఠిన చర్యలు చేపట్టారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న 45 మంది ఎంపీలపై 4 రోజుల పాటు సస్పెన్షన్‌ వేటు వేశారు. సస్పెన్షన్‌కు గురైనవారిలో టీడీపీకి చెందిన 21 మంది ఎంపీలు, అన్నాడిఎంకెకు చెందిన 24 మంది

    లోక్ సభ : టీడీపీ ఎంపీలు సస్పెండ్ 

    January 3, 2019 / 09:42 AM IST

    లోక్ సభలో టిడీపి సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఏపీ ప్రత్యేక హోదాపై నినాదాలు చేస్తూ సభకు తీవ్ర  అంతరాయం కలిగిస్తుండడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చర్యలు చేపట్టారు. లోకసభ నుంచి టిడిపి సభ్యులను 4 రోజుల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటిం�

    26 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన సుమిత్రా మహాజన్ 

    January 2, 2019 / 03:09 PM IST

    ఢిల్లీ: సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తున్నారనే కారణంతో 26 మంది అన్నా డీఎంకే ఎంపీలను లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఐదు రోజులపాటు సస్పెండ్ చేశారు. కావేరీ నదిపై కర్ణాటకలో మేకదాటు ఆనకట్టను నిర్మించాలని ప్రతిపాదించడంపై అన్నా డీఎంకే ఎంపీలు త�

10TV Telugu News