Home » summer effect
సమ్మర్ వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి.. ఎయిర్ కండీషనర్లు, రిఫిజరేటర్లు, కూలర్ల ధరలు కూడా పెరగబోతున్నాయి. ఎలక్ట్రానిక్ కంపెనీలు తమ ప్రొడక్టుల ధరలు పెంచాలని భావిస్తున్నాయి.
ఓ వైపు ఎండలు మండుతున్నాయి..మరోవైపు కూరగాయల ధరలు సుర్రుమంటున్నాయి. ధరలు భగ్గుమంటున్నాయి. రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు తోడు కూరగాయల ధరలూ ఆకాశాన్నంటడంతో సామాన్య మానవులు బేంబెలెత్తుతున్నారు. పెరిగిన ధరలతో ఏమి కొనాలో అర్థం కావడ�
భానుడి ప్రతాపంతో ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ తగ్గిపోతోంది. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. సాధారణ రోజుల్లో 30 వేల మంది అమ్మవారిని దర్శించుకుంటే ప్రస్తుతం 15 వేల మంది కూడా దర్శించుకోని పరిస్ధితి ఏర్పడింది. భానుడి ప్రతాపానికి మాడులు
ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పరిస్థితి నిప్పుల కొలిమిలా మారింది. రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం విలవిలలాడిపోతున్నారు. వడదెబ్బతో ప్రాణలు వదులుతున్నారు. ఎండల ఎఫెక్ట్ వాహనాలపై పడింది. ఎండ వేడిమికి వా
కర్నూలు : ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండల తీవ్రతకు జనాలు విలవిలలాడిపోతున్నారు. ఎండల ఎఫెక్ట్ గ్యాస్ సిలిండర్లపైనా పడుతోంది. గ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రతకు ఆటో గ్యాస్ సి
సూర్యుడి ప్రతాపం..యాసంగి పైర్లపై పడింది. ఎండలకు తట్టుకోలేక పైర్లు నేలవాలుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా తాడికల్, జగిత్యాల జిల్లా సారం�
అమరావతి: ఏపీ లోమార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ నెల 15 నుంచి ఒక పూట మాత్రమే పనిచేస్తాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల విద్య