Home » Summer Special trains
వేసవి ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్, నాగర్సోల్ మధ్య స్పెషల్ ట్రైన్లు నడపనుంది.
వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ వివిధ ప్రాంతాల మధ్య 968 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 30 నుంచి వారాంతాల్లో నడుస్తాయని రైల్వేశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.