Home » SUMMONS
తల్లులు, కొడుకులపై అసభ్యకరమైన వీడియోలు పెట్టినందుకు యూట్యూబ్ ఇండియా అధికారికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమన్లు జారీ చేసింది. అసభ్యకరమైన కంటెంట్ పెట్టినందుకు తమ ముందు హాజరు కావాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ యూట్యూబ్ ఇండియ�
పశ్చిమబెంగాల్ పంచాయితీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో చెలరేగిన హింసాకాండపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనరుకు రాజీవ్ సిన్హాకు సమన్లు జారీ చేశారు....
రిలయెన్స్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని, పేపర్ వర్క్ కూడా పూర్తయిన ఆ స్కీమ్ను రద్దు చేయడం ఆయనకు అసంతృప్తిని కలిగించిందని ఇంటర్వ్యూలో సత్యపాల్ వెల్లడి
నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ ఆమెకు తెలుసని ఈడీ విశ్వసిస్తోంది. అతడితో జాక్వలిన్ టచ్లో ఉందని, తరుచూ వీరు వీడియో కాల్స్ మాట్లాడుతుంటారని ఈడీ పేర్కొంది. సుకేష్ నుంచి జాక్వలిన్ విలువైన గిఫ్ట్లు అందుకున్నట్లు తేలింది. అత్యంత ఖరీదైన డిజైనర్�
స్మృతి ఇరానీ కూతురుకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్లను 24 గంటల్లోగా తొలగించాలని కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించి ముగ్గురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేసింది.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. మనీలాండరింగ్లో రౌత్ బుధవారం(జులై20,2022) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నే�
ఇక ఇదే కేసులో సోనియాగాంధీ కుమారుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ 5రోజులపాటు విచారించింది. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఐదు రోజుల్లో 50గంటలకుపైగా విచారించిన ఈడీ.. స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది.
సోనియా గాంధీకి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న నుపుర్ శర్మకు తాజాగా ముంబ్రా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో మహారాష్ట్రలోని థానె జిల్లా ముంబ్రా పోలీసులు శర్మకు సమన్లు ఇచ్చారు.
IPS Rashmi Shukla High Court : ముంబై పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఓ మహిళా ఐపీఎస్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును స్వీకరించిన ధర్మాసనం ముంబై పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఆమె పిటీషన్ పై మీ వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్�