-
Home » sun stroke
sun stroke
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతులకు పరిహారం పెంపు.. కానీ, ఆ సర్టిఫికెట్ కంపల్సరీ
March 9, 2026 / 10:07 PM ISTHeatstroke Death Compensation : వడదెబ్బ కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు గతంలో ప్రభుత్వం రూ.50వేలు పరిహారంగా అందించేది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరిహారాన్ని పెంచింది.
Extreme Temperatures : మెక్సికోలో మండుతున్న ఎండలతో 112 మంది మృతి
June 30, 2023 / 07:23 AM ISTమండుతున్న ఎండలతో ఈ ఏడాది మెక్సికో దేశంలో మార్చి నుంచి ఇప్పటివరకు 112 మంది మరణించారు. భగ భగ మండే ఎండలతో మెక్సికోలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడంతో వడదెబ్బతో 112 మంది మరణించారని మెక్సికో…
North India Extreme Heatwave: ఉత్తర భారతంలో వీస్తున్న వేడిగాలులు.. 98 మంది మృతి
June 18, 2023 / 09:38 AM ISTవిపరీతమైన వేడిగాలులతో ఉత్తర భారతావనిలో 98 మంది మరణించారు.ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కారణంగా 98 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన ఎండవేడిమి పరిస్థితులతో ఉక్కపోత…
Intense Sun : తెలంగాణలో మండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలపై భానుడి ప్రతాపం
April 1, 2023 / 08:25 AM ISTరాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Hottest Summer : మరింత పెరగనున్న ఎండల తీవ్రత.. ఏప్రిల్, మే నెలల్లో పొంచి ఉన్న ముప్పు
March 31, 2023 / 07:00 PM ISTఈ ఏడాది హాటెస్ట్ ఫిబ్రవరి నరకం చూపింది. రానున్న రెండు నెలలు అంతకుమించి ఎండలు ఉంటాయంటున్నారు. బయటకు వెళితే జరభద్రం అని హెచ్చరిస్తున్నారు.(Hottest Summer)
Cattle : పశువుల్లో వడదెబ్బ, నివారణ చర్యలు
May 1, 2022 / 04:42 PM ISTవడబెబ్బకు గురైన పశువులను వెంటనే నీడ ప్రాంతంలోకి మార్చి వీలైతే ఫ్యాన్లు లేదా కూలర్ల సాయంతో చల్లని గాలిని అందించాలి. బాగా ఎండగా ఉన్న సమయాల్లో పశువులను చల్లని నీటితో కడగాలి.
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
May 10, 2019 / 10:20 AM ISTహైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. భానుడి భగ భగలతో నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. రోహిణి కార్తె రాక ముందే రోళ్ళు పగిలే ఎండలు కాస్తున్నాయి. ఉదయం…
ఆర్టీసీపై ఎండ ప్రభావం
April 21, 2019 / 06:28 AM ISTహైదరాబాద్: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన… తెలంగాణ ఆర్టీసీపై భానుడు కూడా పంజా విసురుతున్నాడు. అసలే నష్టాల్లో ఉన్న సంస్థను మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాడు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో డ్రైవర్లు విధులకు రావాలంటేనే…
వడగాల్పులు : నిప్పుల కొలిమిలా తెలంగాణ
April 15, 2019 / 02:55 AM ISTహైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఎండ వేడిమి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని…
కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధికి అస్వస్ధత
April 9, 2019 / 09:54 AM ISTలోక్ సభ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది . మరి కొద్ది గంటల్లో ప్రచారం ముగస్తుందనగా కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ అస్వస్ధతకు గురై ఆస్పుత్రిలో చికిత్స పొందుతున్నారు.