Home » sun stroke
మండుతున్న ఎండలతో ఈ ఏడాది మెక్సికో దేశంలో మార్చి నుంచి ఇప్పటివరకు 112 మంది మరణించారు. భగ భగ మండే ఎండలతో మెక్సికోలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడంతో వడదెబ్బతో 112 మంది మరణించారని మెక్సికో హెల్త్ సెక్రటేరియెట్ శుక్రవారం వెల్లడించింది....
విపరీతమైన వేడిగాలులతో ఉత్తర భారతావనిలో 98 మంది మరణించారు.ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కారణంగా 98 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన ఎండవేడిమి పరిస్థితులతో ఉక్కపోత కొనసాగుత
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈ ఏడాది హాటెస్ట్ ఫిబ్రవరి నరకం చూపింది. రానున్న రెండు నెలలు అంతకుమించి ఎండలు ఉంటాయంటున్నారు. బయటకు వెళితే జరభద్రం అని హెచ్చరిస్తున్నారు.(Hottest Summer)
వడబెబ్బకు గురైన పశువులను వెంటనే నీడ ప్రాంతంలోకి మార్చి వీలైతే ఫ్యాన్లు లేదా కూలర్ల సాయంతో చల్లని గాలిని అందించాలి. బాగా ఎండగా ఉన్న సమయాల్లో పశువులను చల్లని నీటితో కడగాలి.
హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. భానుడి భగ భగలతో నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. రోహిణి కార్తె రాక ముందే రోళ్ళు పగిలే ఎండలు కాస్తున్నాయి. ఉదయం ప్రారంభమైన ఎండలు
హైదరాబాద్: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన… తెలంగాణ ఆర్టీసీపై భానుడు కూడా పంజా విసురుతున్నాడు. అసలే నష్టాల్లో ఉన్న సంస్థను మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాడు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో డ్రైవర్లు విధులకు రావాలంటేనే వణికిప
హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఎండ వేడిమి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వా�
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది . మరి కొద్ది గంటల్లో ప్రచారం ముగస్తుందనగా కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ అస్వస్ధతకు గురై ఆస్పుత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండవేడి, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.