Home » Sunflower Oil
గత నెలలో డిస్కౌంట్తో పామాయిల్ అమ్మకాలు ప్రారంభించినప్పటి నుండి భారతీయ కొనుగోలుదారులు పామాయిల్కు తిరిగి వెళ్లారు.
భారత దేశంలో ప్రజలు వినియోగించే వంటనూనెలో 60శాతానికిపైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే.
రష్యా- యుక్రెయిన్ యుద్ధం ప్రారంభించినప్పటింనుంచి అక్కడినుంచి భారత్ కు వచ్చే వంటనూనెల సరఫరా నిలిచిపోయింది. దీంతో భారత్ లో వంటనూనెల ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు యుక్రెయిన్ నుంచి నూనెల సరఫరా ప్రారంభం కావడంతో భారత్లో సన్ఫ్లవర్, సోయాబీన్ ము�
పామ్ ఆయిల్ నూనె ఖరీదు రూ.116 నుంచి రూ.145కు పెరిగింది. అన్ని నూనెల కన్నా పామాయిల్ ధర గరిష్ఠంగా రూ. 29 పెరిగింది. వంటనూనెల వినియోగంలో భారత్.. ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.
యుక్రెయిన్ సంక్షోభం.. ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అలాగే మన భారతీయుల వంటిల్లుకు కూడా పెనుభారంగా మారనుంది. యుక్రెయిన్పై రష్యా వివాదానికి.. మన వంటిల్లుకు సంబంధం ఏంటి..
దేశంలో వంటనూనె ధరలు భారీగా తగ్గాయి. దేశంలోని చాలా ప్రాంతాలల్లో పామాయిల్పై రూ.20, వేరుశెనగ నూనెపై రూ.18, సోయాబీన్పై రూ.10, పొద్దుతిరుగుడు నూనె