అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం యూపీ ప్రభుత్వం 5 స్థలాలను గుర్తించింది. హిందువుల ఆరాధ్య దైవమైన రాముని జన్మస్థలంగా పిలుచుకునే అయోధ్యలో గతంలో బాబ్రా మసీదు నిర్మించారు. 1992లో బాబ్రీ మసీదును కార్ సేవక్స్ కూల్చేవేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో
అయోధ్య రామజన్మభూమి వివాదాస్పద కేసులో సుప్రీంకోర్టు తీర్పుని సవాల్ చేయకూడదని సున్నీ వక్ఫ్ బోర్డ్ నిర్ణయించుకుంది. లక్నోలో భేటీ అయిన బోర్డు ప్రతినిధులు.. ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే.. ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం.. అయోధ్యపై రివ్యూ
అయోధ్యలో రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును గౌరవిస్తున్నామని సున్నీ వక్ఫ్ బోర్డు లాయర్ జిలానీ పేర్కొన్నారు. సుప్రీం తీర్పు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సుప్రీం తీర్పును గౌరవిస్తాం. కానీ తాము ఆ తీ�
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు పడగొట్టడానికి ముందు చారిత్రాత్మక బాబ్రీ మసీదు శతాబ్దాలుగా నిలబడి ఉన్న భూమిపై తన వాదనను సున్నీ వక్ఫ్ బోర్డ్ విరమించుకుంది. సున్నీ వక్ఫ్ బోర్డులో ఉన్న సభ్యుల మధ్య వివాదం చెలరేగడమే దీనికి కారణ�